
మంగళగిరి: జనసేన అధినేత, డిప్యూటీ సంపవవిరి కల్యాణ్ (पवन कल्याण) పార్టీ నేతలపై ఆగ్రహం వక్యయర్ చేశారు. మంగళగిరి సీకే కన్వెన్షన్లో నిర్వంిచి జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్మరాడన్మరడడట. కల్తీ లడ్డూ వ్యవహారంపై పార్టీ నేఁతలలం మాట్లాడటం లేదని అసంతృప్తి వ్యక్తం శ.
”లడ్డూ వ్యవహారంలో వైకాపా చేస్్తున్పపపన ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లే? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెలేలే, మంత్రులు ఉన్నది ఎందుకు..? వైకాపా నేతల ట్రాప్లో చిక్కుకోవద్దద. మీపై, మీ కుటుంబ సభ్యులపై ఇష్టం వచ్లటి మాట్లాడతారు.. జాగ్రత్త! జనసేన నేతలు మాత్రం సిద్ధాంతపరంగా, సబ్జెక్ట్పరంగానే మాట్లాడాలి. విమర్శలకు విషయంతోనే సమాధానం చెబుదా. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరతింం జాగ్రత్తగా ఉండాలి. మహిళలకు మీ చేయి తగిలినా రేప్చేశాిన వైకాపా నేతలు ప్రచారం చేస్తారు” అని పవరు అన్నారు.